Thursday, April 21, 2011

వినాయక్‌ సేన్‌ వంటి ప్రజాస్వామిక వాదిని బెయిలుపై విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం.ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామిక సూత్రాలను సుప్రీం తీర్పు మరోసారి బహిర్గతపరిచింది. మావోయిస్టుల అర్థ రహిత హత్యా రాజకీయాలపై కూడా ప్రజాస్వామిక చర్చలు జరగాలి. దేశవ్యాప్తంగా బూటకపు ఎన్‌కౌంటర్ల వార్తలు తరచుగా చూస్తున్నాం. ఇందుకు విరుద్దంగా బెంగాల్లో ఒక్క బూటకపు ఎన్కౌంటర్ర్ లేకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా ప. బెంగాల్లో మావోయిస్టుల హత్యా రాజకీయాలు మితిమీరినాఈ. అనేక మందిని హత్య చేసారు. ఉపాధాఇయ్లను కూడా కాల్చి చంపారు. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాల్సిన బాధ్యతను మరచి భయోత్పాతం సృష్టించి లబ్ది పొందాలని ఆశిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని మమతా మావోయిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.

No comments:

Post a Comment